UPDATES  

NEWS

ఎస్.ఎస్.స్సి బోర్డు నందు అసిస్టెంట్ కమిషనర్ గా పదోన్నతి పొందిన కోటేశ్వర రావుకు మొక్కతో శుభాకాంక్షలు తెలంగాణలో మరోసారి భూ ప్రకంపనలు పుట్టిన రోజు ఓ మొక్కను బహుమతిగా ఇవ్వండి: ప్రకృతి ప్రేమికుడు కళ్యాణ్ యంగ్ ఇండియన్ సేవా పురస్కార అవార్డు గ్రహీత యం.బాలు నాయక్ పుట్టిన రోజు మొక్కను నాటిన కె ఎన్ రాజశేఖర్ పదో తరగతి ఫలితాల్లో రేలకాయలపల్లి ప్రభంజనం..సమిష్టి కృషితోనే 100% ఫలితాలు: హెచ్ ఎం శ్రీనివాసరావు నాయక్ పదవ తరగతి ఫలితాల్లో పెంకె గీతిక విజయకేతనం….పలువురు అభినందనలు  పిల్లలలో మానసిక ధైర్యాన్ని నింపండి:-TSUTF ఇల్లందు మండల అధ్యక్షులు A.రాంబాబు. పద్మశ్రీ వనజీవి రామయ్య అవార్డు అందుకున్న ప్రకృతి ప్రేమికుడు విశ్వామిత్ర చౌహన్. ఉగ్ర దాడిలో మరణించిన వారికి ప్రగాఢ సానుభూతి తో మొక్కను నాటిన మొక్కల రాజశేఖర్  తెలంగాణ వాణి జర్నలిస్ట్ కు రాష్ట్రస్థాయి గౌరవం

 సేమ్ ఐటమ్ ఒక్కొక్కరికి ఒక్కో రేటు

ఆర్టీసీ బంక్ ముందు అడ్డగోలు దందా

మేమేం చేయలేమంటున్న బంక్ నిర్వాహకులు

కొత్తగూడెం (తెలంగాణ వాణి)

కొత్తగూడెం బస్టాండ్ పక్కనున్న ఆర్టీసీ బంక్ వద్ద కొంతమంది యువత వాహనాల శైనింగ్ కోసం అంటూ స్ప్రే అమ్మకాలు చేస్తున్నారు. 350 రూపాయల MRP ఉన్న బాటిల్ ఒక్కోక్కరికి ఒక్కో ధరకు అమ్ముతు మోసం చేస్తున్నారు. ఆర్టీసీ పెట్రోల్ బంక్ కు వచ్చే వారి వాహనాలకు అడ్డం పడి మరీ ఇబ్బంది పెడుతు, మాయ మాటలతో బురిడీ కొట్టిస్తున్నారు. ఇక్కడ అమ్మకాలు చేసేందుకు వీళ్ళకు ఎందుకు అనుమతించారాని పెట్రోల్ బంక్ నిర్వహకులను అడిగితె అది తమ పరిధి కాదని అక్కడ ఎవరు ఎం అమ్ముకున్న మాకు సంబంధం లేదని వాళ్ళు మోసం చేస్తున్నారని అనిపిస్తే వాళ్ళ ప్రోడక్ట్ కొనొద్దని ఉచిత ఇచ్చారు. వాళ్ళను ఇక్కడ నుండి వెళ్ళిపోమని చెప్పామని అంతకు మించి మేమేం చేయలేముంటూ నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం గమనార్హం…

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest