బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) సోనాల మండలం ఘన్పూర్ చెకపోస్ట్ దగ్గర పశువులను తరలిస్తున్న హెచ్ 55 డబ్ల్యూ 3900 వాహనం బోథ్ పోలీస్ సిబ్బంది పట్టుకున్నారు. అందులో మొత్తం ఇరవై ఆరు పశువులు ఉన్నాయని అందులో నాలుగు చనిపోయాయని ఇరవై రెండు మూగజీవలను బజార్హత్నూర్ గోశాలకు తరలించడం జరిగిందని వీటిని తరలిస్తున్న నలుగురు పై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నాం అని బోథ్ ఏస్ఐ సాయి తెలిపారు.
Post Views: 146