UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

 బ్రిడ్జి డ్యామేజ్ తో గ్రామస్తుల ఇబ్బంది

ఎమ్మెల్యే ఆదేశాలతో యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు

3 గంటల్లో సమస్యకు పరిష్కారం లభించడంతో గ్రామస్తుల హర్షం

పాల్వంచ (తెలంగాణ వాణి)

ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలుతో మందెరికలపాడు అలుగు పొంగి బ్రిడ్జి డ్యామేజ్ అవడంతో ఉల్వనూరు ప్రజలకు పాల్వంచ రాకపోకలకు తీవ్ర ఇబ్బంది పడాల్సి వచ్చింది. సోమవారం పాల్వంచ మండల పర్యటనలో స్థానిక నాయకులు ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కు విషయాన్ని తెలుపగా ఆయన పంచాయతీ రాజ్ ఆర్&బి అధికారులను యుద్ధప్రాతిపదికన మరమ్మత్తు చేయాలని ఆదేశించారు. సంబంధిత అధికారులు 3 గంటల్లో మందెరికలపాడు బ్రిడ్జిని అందుబాటులోకి తెచ్చారు. విషయాన్ని తెలిపిన తక్షణమే అధికారులతో మాట్లాడి తమ సమస్య పరిష్కరించిన ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సిపిఐ జిల్లా కార్యదర్శి సాబీర్ పాషా లకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest