చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం

అనకాపల్లి:చంద్రబాబు సారథ్యంలో రాష్ట్రంలో నిజమైన ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని మాజీ మంత్రివర్యులు దాడి వీరభద్ర గారు అన్నారు. శుక్రవారం లక్ష్మీనారాయణ నగర్ లోని తన కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆస్తులను రాష్ట్రవ్యాప్తంగా కబ్జా చేయాలనే దురుద్దేశంతో జగన్ ప్రవేశపెట్టిన భూ యాజమాన్య చట్టాన్ని చంద్రబాబు రద్దు చేశారన్నారు. రాష్ట్రంలో ఉన్న తమ ఆస్తులను జగన్ కబ్జా చేస్తాడనే భయంతో రాష్ట్ర ప్రజలే కాకుండా ఇతర దేశాల్లో ఉన్న తెలుగువారు కూడా తమ సొంత […]
రాష్ట్రంలో అల్లర్లు… సీఎం అభ్యర్థులు విదేశీ పర్యటనలా..

రాష్ట్రంలో పోలింగ్ అనంతరం పలు జిల్లాల్లో అల్లర్లు చెలరేగాయి. టీడీపీ, వైసీపీ వర్గాలు పరస్పరం దాడులకు తెగబడ్డారు. పలు జిల్లాల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో 144 సెక్షన్ విధించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, సీఎం జగన్ విదేశీ పర్యటన, హింసాత్మక ఘటనలపై జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షుడు జేడీ లక్ష్మీ నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం విశాఖలో మీడియాతో మాట్లాడిన ఆయన… పోలింగ్ తర్వాత రాష్ట్రంలో చెలరేగిన హింసను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. ఇలాంటి […]
విజయశాంతి ఎక్కడ.? జల్లెడ పడుతున్న కాంగ్రెస్ శ్రేణులు.
BJPలో Gali Janardhan Reddy చేరడం పక్కా డిమాండ్ తోనే.. PM Modi కోసమే అంటూ..!
తీహార్ జైలుకు కల్వకుంట్ల కవిత.. ఏప్రిల్ 9 వరకూ రిమాండ్
తలసాని ముందే తిట్టుకున్న మాగంటి, రావుల
Telangana Telephone Tapping Case పై KTR సంచలన రియాక్షన్
వైసీపీలో చేరిన ముమ్ముడివరం జనసేన నేత పితాని బాలకృష్ణ
గుత్తిలో జగన్ కు బ్రహ్మరథం పట్టిన ప్రజలు | Crowd Grand Welcomes to YS Jagan