UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

గ్యాదరి కిషోర్ చిత్రపటం దగ్ధం చేసిన కాంగ్రెస్ శ్రేణులు

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డిని ఉద్దేశిస్తూ తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే గ్యాదరి కిషోర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కొత్తూరు గ్రామంలో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు కాంపల్లి పోచయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ కూడలి వద్ద గ్యాదరి కిషోర్ చిత్రపటాన్ని దహనం చేసి ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రజాస్వామ్య బద్దంగా […]

మాజీ సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి వివేక్ వెంకటస్వామి

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) ధర్మారం మండలం లోని కటికనపల్లి గ్రామ మాజీ సర్పంచ్ బోనగిరి పెద్దులు భార్య బోనగిరి లక్ష్మీ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా రాష్ట్ర మైనింగ్ కార్మిక ఉపాధి కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి బుధవారం కటికేనపల్లి గ్రామంలో బోనగిరి పెద్దులు కుటుంబ సభ్యులను పరమార్శించి బోనగిరి లక్ష్మీ ఫోటో కు నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కాడే సూర్యనారాయణ, కోమటిరెడ్డి రవీందర్ రెడ్డి, పాలకుర్తి రాజేశం […]

ఘనంగా కొమురం భీమ్ జయంతి వేడుకలు

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) యువశక్తి యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ పత్తిపాక వారి ఆధ్వర్యంలో కొమరం భీమ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అసోసియేషన్ ఉపాధ్యక్షులు వేగోళం రిషి మాట్లాడుతూ.. భారత స్వతంత్ర ఉద్యమంలో గిరిజనుల పోరాటాల స్థానం ఎంతో కీలకమైనదని ఆదివాసీల ఉత్కంఠ ప్రగతి కోసం చేసిన పోరాటాలు కొన్ని శతాబ్దాల కాలం గడిచిన అధికారిక చరిత్రలో చోటు పొందలేకపోయాయని అన్నారు. తెలంగాణలో కొమరం భీం జీవితం అతనితత్వం ఆయన నినాదం ఈ గిరిజనుల […]

ఎంపీ జీ నగేష్ జన్మదిన సందర్బంగా పండ్ల పంపిణీ

బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) ఆదిలాబాద్ ఎంపీ గొడం నగేష్ జన్మదిన సందర్భంగా వారు ఆయురారోగ్యాలతో మరిన్ని విజయాలు మరింత ప్రజాదరణ పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐక్యత సేవా సమితి బైంసా వారి సహకారంతో నిరుపేదలకు ఫుడ్ డొనేషన్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలొ కచ్చకాయల హరీష్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

అక్రమ మొరం తరలిస్తున్న వాహనాల పట్టివేత

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండల కేంద్రం సమీపంలోని మల్లాపూర్ మొగిలిపేట రహదారి సమీపానికి దగ్గర గల ప్రభుత్వ భూమి నుండి గత కొంతకాలంగా మొరము అక్రమ రవాణా చేస్తున్నారు. దీనిపై మంగళవారం రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయడంతో తహసిల్దార్ గుగ్గిళ్ళ రమేష్ గౌడ్ రెవెన్యూ సిబ్బంది రెండు జెసిబిలు, మొరము తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పట్టుకొని మల్లాపూర్ తహసిల్దార్ కార్యాలయానికి తరలించారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో యాదవుల గెలుపే లక్ష్యంగా పనిచేయాలి : మల్లేశం

ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) స్థానిక సంస్థల ఎన్నికలలో గేలుపే లక్ష్యంగా పనిచేయాలని యాదవ సంఘం పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు మేకల మల్లేశం యాదవ్ ,యాదవ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ సంధినేని రాజేందర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మంగళవారం అఖిల భారత యాదవ మహాసభ ధర్మారం మండల ఉపాధ్యక్షులు జీల్ల కనుకన్న అధ్యక్షతన ప్రెస్ మీట్ నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ నవంబర్ 24న ఉదయం10 లకు […]

గురుకుల విద్యార్థుల అవస్థలు

ఇంకా అందని స్కూల్ యూనిఫామ్స్, కాస్కోటిక్ చార్జీలు ధర్మారం (తెలంగాణ వాణి విలేకరి) రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాల కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రతి ఏడాది విద్యాశాఖ 2 జతల యూనిఫాంలు పంపిణీ చేసేది. అయితే ఈ ఏడాది విద్యా సంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు కావస్తున్న గురుకుల పాఠశాలల విద్యార్థులకు కొత్త యూనిఫామ్ లు, షూస్, కాస్మోటిక్ చార్జీలు అందక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గురుకులాల పేరెంట్స్ అసోసియేషన్ (టిజిపిఏ) పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు సుంచు […]

నిజామాబాద్ కానిస్టేబుల్ హత్య కేసు.. నిందితుడు రియాజ్ ఎన్‌కౌంటర్

హైదరాబాద్  (తెలంగాణ వాణి) నిజామాబాద్ లో పోలీసులు అదుపులోకి తీసుకున్న రౌడీ షీటర్ ను పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. చిక్సిత పొందుతున్న రియాజ్ హాస్పిటల్ నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. ప్రభుత్వ ఆస్పత్రిలో ఏఆర్ కానిస్టేబుల్ నుంచి గన్ లాక్కొని పోలీసులపై కాల్పులు చేయడానికి ప్రయత్నించాడు రౌడీ షీటర్ రియాజ్. సెక్యూరిటీగా ఉన్న ఏఆర్ కానిస్టేబుల్ తీవ్ర గాయాలైయ్యాయి. కానిస్టేబుల్ హత్య కేసులో రియాజ్ నిందితుడిగా ఉన్నాడు. రెండు రోజుల క్రితం సీసీఎస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రియాజ్ […]

పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలి

ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించి పూర్తిగా నిర్మూలించాలి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ బోథ్ (తెలంగాణా వాణి ప్రతినిధి) తెలంగాణ రాష్ట్ర అటవీ శాఖ బోథ్ రేంజ్ సౌజన్యంతో బోథ్ నేచర్ కన్జర్వేషన్ సొసైటీ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవు పేడ ప్రమీలాలు (దీపాలు) పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వామి అవ్వాలి. ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా తగ్గించి ప్రకృతితో చేసిన వస్తువులు వాడకాన్ని […]

జోనల్ స్థాయి క్రీడా పోటీలలో ఆశ్రమ ఉన్నత పాఠశాల కరకగూడెం విద్యార్థులు సత్తా చాటారు.

గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఆటల పోటీలలో ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు ఖో ఖో లో జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు చరణ్, నర్సింహ రావు,సాయి కుమార్, సాయి చరణ్ తమ ఆటతీరును ప్రదర్శించి సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ ఎం మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.రాబోవు రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర క్రీడలలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.