UPDATES  

NEWS

మత సామరస్యానికి ప్రతీక గ్యార్వి షరీఫ్ ఉత్సవం : వజ్జా ఈశ్వరి మృతుడి కుటుంబానికి 5వేలు ఆర్థిక సాయం అందజేసిన మాజీ ఎంపీపీ ముసిపట్ల రేణుక తిరుపతి రెడ్డి ఆశ కార్యకర్త పదవికి రాజీనామా చేసి పంచాయతీ బరిలో ఘనంగా 69వ మహాపరినిర్వాణ దివాస్ పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి: ప్రకృతి ప్రేమికుడు బాలు నాయక్ నంద తండా బిఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థిగా జయరాం నాయక్.. ప్రజల ఆశీర్వాదమే గెలుపు బాట గార్లలో అంబేద్కర్ విగ్రహానికి ఘనాభివందనం చేసిన ఎయిర్‌పోర్ట్ ఎ జి యం గంగావత్ వెంకన్న గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు

 తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

సంగారెడ్డి/కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ఏఎన్ఎం శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించందంతో పోలియో వ్యాధి సొకాకుండా చిన్నారులకు కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒకరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు తూచ తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు జి విటా బాయి, ఏం ప్రేమల, ఆశలు సావిత్రి, నిర్మల, చిన్నారుల సంరక్షకులు చిన్నారులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest