నీటి గుంటలో మృతదేహం.. కలకలం

చికెన్ సెంటర్లో పనిచేస్తున్న వ్యక్తిగా గుర్తింపు శంకరపట్నం (తెలంగాణ వాణి) కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నంలోని పాత సినిమా థియేటర్ ఆవరణలోని నీటి గుంటలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడు అంబాలపూర్ గ్రామానికి చెందిన రావణవేణి శంకర్ (54)గా స్థానికులు గుర్తించారు. శంకర్ కేశవపట్నంలోని చికెన్ సెంటర్లలో పనిచేస్తున్నట్లు తెలిసింది. విషయం తెలుసుకున్న కుటుంబ […]
మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలి

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): మిలాద్ ఉన్ నబీ పండుగను ప్రశాంత వాతావరణంలో, సోదరభావంతో జరుపుకోవాలని టేకులపల్లి సీఐ బత్తుల సత్యనారాయణ, ఎస్ఐ తిరుపతి సూచించారు. పండుగ సందర్భంగా తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై మంగళవారం టేకులపల్లి పోలీస్ స్టేషన్లో ముస్లిం మత పెద్దలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ, ఎస్ఐ మాట్లాడుతూ పండుగ వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకుండా […]
టేకులపల్లి గ్రామపంచాయతీలో ఘనంగా వన మహోత్సవం

టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణవాణి) టేకులపల్లి గ్రామపంచాయతీ పరిధిలో “వన మహోత్సవం” కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ బోడా బాలు నాయక్ ,పంచాయతీ కార్యదర్శి శోభన్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకయ్య మరియు ఉప సర్పంచ్ పాల్గొని స్వయంగా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సర్పంచ్ బోడా బాలు నాయక్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రతీ ఒక్కరూ భాగస్వాములై మొక్కలు నాటాలని,నాటిన ప్రతి మొక్కను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు.వెంకయ్య పచ్చదనం […]
బోడు, లచ్చగూడెంలో ఘనంగా వనమహోత్సవం

పచ్చదనం పరిరక్షణకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపు టేకులపల్లి, ఆగస్టు 25 (తెలంగాణ వాణి): వీబీ–జి పథకంలో భాగంగా టేకులపల్లి మండలంలోని బోడు, లచ్చగూడెం గ్రామపంచాయతీల్లో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచులు పొదెం స్వరూప, ఎదుల్ల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల సిబ్బంది, గ్రామస్తులు ఉత్సాహంగా పాల్గొని మొక్కలు నాటారు. బోడు గ్రామపంచాయతీ పరిధిలోని గుట్టచెరువు ప్రాంతంలో ఈత, ఖర్జూర మొక్కలను అధికారులు, ప్రజాప్రతినిధులు […]
మల్లవరంలో వనమహోత్సవం కార్యక్రమం.

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : వనమహోత్సవంలో భాగంగా మండల పరిధిలో మల్లవరం గ్రామపంచాయతీలో సర్పంచ్ కటి కిరణ్ కుమార్ ఆధ్వర్యంలో మల్లవరం టు గంగాదేవిపాడు రోడ్డులో మొక్కలు నాటడం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ కిరణ్ కుమార్ మాట్లాడుతూ భవిష్యత్తులో పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకొని మొక్కలు నాటడం చాలా అవసరమని గుర్తు చేశారు. అదేవిధంగా గ్రామంలోని ప్రతి ఒక్కరు తమ ఇంటి పరిసరాలలో పొలాలలో విరివిగా మొక్కలు నాటాలని అందుకు అవసరమైన మొక్కలు గ్రామపంచాయతీ […]
ఇశ్రాయేలు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వీల్ చైర్ పంపిణీ

దివ్యాంగులకు చేయూతనందించడం అభినందనీయం : తల్లాడ కార్యదర్శి శ్రీహరికృష్ణ తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి) : సమాజంలో వెనుకబడిన దివ్యాంగులకు స్వచ్ఛంద సేవా సంస్థలు చేయూతనందించడం అభినందనీయమని తల్లాడ గ్రామపంచాయతీ కార్యదర్శి శ్రీ హరికృష్ణ అన్నారు. మంగళవారం ఇజ్రాయిల్ ఛారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు ఖమ్మంపాటి ఇశ్రాయేలు ఆధ్వర్యంలో తల్లాడకు చెందిన బత్తుల నాగేంద్రమ్మ అనే దివ్యాంగురాలుకి వీల్ చైర్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన సెక్రటరీ మాట్లాడుతూ మానవసేవే మాధవసేవ అన్నారు. అనంతరం ఇశ్రాయేలు […]
తల్లాడ మేజర్ పంచాయతీలో వనమహోత్సవం

తల్లాడ, ఆగష్టు 25 (తెలంగాణ వాణి): తల్లాడ మేజర్ గ్రామ పంచాయతీ పరిధిలో వనమహోత్సవం కార్యక్రమాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ,హరితహారం లక్ష్యంగా మండల కేంద్రంలో విస్తృతంగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ (ఎఫ్ఆర్ఓ) ఉమా, తాసిల్దార్ టీ కరుణాకర్ రెడ్డి, ఎంపీడీవో శ్రీధర్ రాజు, తల్లాడ గ్రామ సర్పంచ్ పెరిక నాగేశ్వరరావు, ఉప సర్పంచ్ కర్నాటి లక్ష్మారెడ్డి, హాజరై మొక్కలు నాటి కార్యక్రమాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఫారెస్ట్ […]