వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి

వైన్స్ ముందు శవాన్ని పెట్టి కుటుంబ సభ్యుల ధర్నా నారాయణఖేడ్/ పెద్ద శంకరంపేట్ మే:18 (తెలంగాణ వాణి ప్రతినిధి) పెద్ద శంకరంపేట పట్టణంలోని శంకరంపేట వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండలం బాచపల్లి గ్రామానికి చెందిన ఎర్రోళ్ల అశోక్ (40) ఆదివారం సాయంత్రం శంకరంపేట వైన్స్ లో మందు తీసుకొని పర్మిట్ రూంలో మద్యం సేవించి అకస్మాత్తుగా మరణించడంతో […]