UPDATES  

NEWS

వివేకానంద పాఠశాలలో ఫుడ్ ఫెస్టివల్ ఈనెల 18న తెలంగాణ రాష్ట్ర బంద్ ని విజయవంతం చేద్దాం కటికనపల్లి ట్రాక్టర్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షునిగా సాయిలు రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ విద్యార్థిని పరామర్శించిన టిజిపిఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు దార మధు టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు  పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త విషాదం నింపిన పోలియో చుక్కలు పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్ తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించిన టిఎస్ యుటిఎఫ్ నాయకులు 

టేకులపల్లి టీఎస్‌యుటిఎఫ్‌ మండల ప్రధాన కార్యదర్శి డి.హరి నాయనమ్మ కీ.శే. ధారావత్ కనకమ్మ దశదిన కార్యక్రమానికి హాజరై శ్రద్ధాంజలి ఘటించి నివాళులర్పించిన టీఎస్‌యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.రాజు,భద్రాద్రి జిల్లా ప్రధాన కార్యదర్శి మల్లెంపాటి వెంకటేశ్వర్లు (ఎం.వి.ఎల్),రాష్ట్ర కమిటీ సభ్యులు భూక్య కిషోర్‌ సింగ్. ఈ కార్యక్రమంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి ఇస్లావత్ హాథిరామ్, టేకులపల్లి మండల అధ్యక్షుడు మాన్సింగ్, మండల నాయకులు బి.మంగీలాల్ నాయక్ మరియు బి.రామేశ్వరి కార్యకర్తలు తదితరులు పాల్గొని నివాళులు అర్పించారు.

పెద్దిరెడ్డి రియాన్ చక్రవర్తి ని ఆశీర్వదించిన రాకేష్ దత్త

ఖమ్మం (తెలాంగాణ వాణి ప్రతినిధి హనీఫ్ పాషా) సూర్యాపేట రవి మహల్ లో జరిగిన కాంగ్రెస్ నాయకులు పెద్దిరెడ్డి రాజా మనవడు, డా.పారా ఉదయ్ కుమార్ అన్న అల్లుడు రియాన్ చక్రవర్తి పంచల వేడుకలో పాల్గొన్న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థి నాయకుడు రాకేష్ దత్త రియాన్ ను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమనికి వివిధ రాజకీయ ప్రముఖులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి ప్రముఖులు పాల్గొన్నారు.

విషాదం నింపిన పోలియో చుక్కలు

పోలియో చుక్కలు వేసిన అరగంటలో 3 నెలల బాలుడు మృతి సంగారెడ్డి / కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) మండల పరిధిలోని భీమ్రా గ్రామానికి చెందిన నడిమి దొడ్డి స్వర్ణలత ఉమాకాంత్ దంపతుల 3నెలల కుమారుడు పోలియో వ్యాక్సిన్ చుక్కలను తీసుకున్న కొద్దిసేపటికే మరణించాడని తల్లితండ్రులు కన్నీటి పర్వతమయ్యారు. బాబు అస్వస్థతకు గురై వాంతులు చేయడం, ఏడవడం ఆగకపోవడం, కళ్ళు తెల్లబారడం, చేతులు-కాళ్లు విలవిలలాడడంతో ఆసుపత్రికి తీసుకెళ్లగా బాలుడు మృతి చెందినట్టు డాక్టర్ ధ్రువీకరించారని బాలుడికి ఎటువంటి […]

పెద్దచింతకుంట గ్రామంలో ఇంటింటికి సీఐటీయూ

రాష్ట్ర మహాసభలకు విరాళాల సేకరించిన ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య నర్సాపూర్/ పెద్ద చింతకుంట (తెలంగాణ వావాణి ప్రతినిధి) కార్మికుల హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పోరాడుతున్న సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 5వ మహాసభలు జయప్రదం చేయడం కోసం కార్మికులు, ప్రజలు విరాళాలు ఇవ్వాలని సీఐటీయూ రాష్ట్ర మహాసభల ఆహ్వాన సంఘం వైస్ చైర్మన్ ఎం. అడివయ్య పిలుపునిచ్చారు. మెదక్ పట్టణ కేంద్రంలో డిసెంబర్ 7,8,9 మహాసభలు నిర్వహిస్తున్నామని, మహాసభలా నిర్వహణ కోసం ఆదివారం […]

బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా బైండ్ల ప్రతాప్

యాదగిరిగుట్ట (తెలంగాణ వాణి) యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ బైండ్ల కళాకారుడు ఒగ్గు రాణా ప్రతాప్ బైండ్ల కు తెలంగాణ బైండ్ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు చేతుల మీదుగా బైండ్ల కళాకారుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఆదివారం రోజున నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నాగిళ్ళ లక్ష్మణ్ రావు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం బైండ్ల సంక్షేమానికి 200 కోట్లు ప్రవేశపెట్టి వారిని ఆదుకోవాలని, […]

తడ్కల్ లో పల్స్ పోలియో కార్యాలయం

సంగారెడ్డి/కంగ్టి (తెలంగాణ వాణి ప్రతినిధి) సంగారెడ్డి జిల్లా కంగ్టి మండల పరిదిలోని తడ్కల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రభుత్వం నిర్వహిస్తున్న చిన్నారులకు పోలియో చుక్కల కార్యక్రమాన్ని ఆదివారం ఏఎన్ఎం శ్రీదేవి, అంగన్వాడి టీచర్లు, ఆశ వర్కర్లతో నిర్వహించారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ చిన్నారులకు పోలియో చుక్కలు వేయించందంతో పోలియో వ్యాధి సొకాకుండా చిన్నారులకు కాపాడుతుందని అన్నారు. ప్రతి ఒకరు తమ చిన్నారులకు పోలియో చుక్కలు తూచ తప్పకుండా వేయించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు […]

ఎస్సారెస్పీ పేస్-2 కు దామోదర్ రెడ్డి పేరు

దామోదర్ రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సీఎం రేవంత్ రెడ్డి తుంగతుర్తి, అక్టోబర్ 12,(తెలంగాణ వాణి ప్రతినిధి) శ్రీరామ్ సాగర్ రెండో దశకు మాజీ మంత్రి స్వర్గీయ రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెడుతున్నట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆదివారం తుంగతుర్తి మండల కేంద్రంలో నిర్వహించిన మాజీ మంత్రి స్వర్గీయ రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి సంతాప సభకు హాజరై మాట్లాడుతూ తుంగతుర్తి సూర్యాపేట ప్రాంతాలకు దామోదర్ రెడ్డి చేసిన సేవలు ఎప్పటికీ […]

గ్రామస్తుల సమిష్టి కృషి

రోడ్డుకు ఇరువైపుల ఉన్న చెట్లు తొలగింపు ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) సమిష్టి కృషితో సాధ్యం కానిది ఏది లేదనే విషయాన్ని ఆచరణలో పెట్టి చూపారు ఆ గ్రామస్తులు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని చామనపల్లి గ్రామానికి వెళ్లే దారికి ఇరువైపుగా ఏపుగా పెరిగిన చెట్లను, పిచ్చి మొక్కలను కంప చెట్లను తొలగించెందుకే శ్రమదానం చేశారు. పిచ్చి మొక్కలు పెరిగడంతో పది రోజులుగా కుమ్మరి కుంట వయా కొత్తూర్, న్యూ కొత్తపల్లి, చామనపల్లి గ్రామాల మీదుగా ధర్మారం […]