వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు
వరద బాధితులకి చేయూతనిచ్చిన జనసేన పార్టీ నాయకులు వేములవాడ,సెప్టెంబర్ 02 (తెలంగాణ వాణి) : జనసేన పార్టీ అధ్యక్షులు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరద బాధితులకు మంగళవారం నిత్యవసర వస్తువులు పంపిణీ చేశారు.ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ నియోజకవర్గంలో గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి ఇబ్బందులకు గురైన ప్రజలకి జనసేన పార్టీ నాయకులు బుర్ర అజయ్ బబ్లు గౌడ్ ఆధ్వర్యంలో 150 కుటుంబాలకు నిత్యవసర వస్తువులు పంపిణీ […]
పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించిన సిసిఆర్ సభ్యుడు

మల్లాపూర్ (తెలంగాణ వాణి) మండలంలోని ముత్యంపేట గ్రామపంచాయతీని కౌన్సిల్ ఫర్ సిటిజన్ సభ్యుడు కట్టెకోల వివేకానంద సందర్శించారు. ఈ సందర్భంగా వివేకానంద మాట్లాడుతూ సిసిఆర్ సంస్థ ఆదేశాల మేరకు అన్ని గ్రామ పంచాయతీలలో ఒకటి సెప్టెంబర్ రోజున సమాచార హక్కు చట్టం బోర్డులను, అవినీతి నిరోధక శాఖ అధికారుల ఫోన్ నెంబర్లతో సహా బోర్డులను అన్ని గ్రామ పంచాయతీ కార్యాలయాలలో పెట్టాలని ప్రభుత్వ ఆదేశాలు ఉన్నాయి. కానీ కొన్ని పంచాయతీ కార్యాలయాల్లో లేనందున సిసిఆర్ సంస్థకు ఫిర్యాదులు […]
‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలి

పాత పెన్షన్ విధానమే శాశ్వత పరిష్కారం -లేనిపక్షంలో ఉద్యమం ఉధృతం చేస్తాం -భారీ నిరసన ర్యాలీ తో కలెక్టర్ కి వినతి పత్రం -టీజీఈజేఏసీ జిల్లా చైర్మన్ గడియారం శ్రీహరి మంచిర్యాల, సెప్టెంబర్ 01 (తెలంగాణ వాణి): ‘సీపీఎస్’ రద్దు చేసి ‘ఓపీఎస్’ పునరుద్దించాలని రాష్ట్ర టీజీఈజేఏసీ ఇచ్చిన పిలుపుమేరకు మంచిర్యాల జిల్లా టీజీఈజెఎసి చైర్మన్ గడియారం శ్రీహరి ఆధ్వర్యంలో ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాల జిల్లాలోని 18 మండలాల అధ్యక్షలు, ప్రధాన కార్యదర్శులు నాయకులు,సభ్యులు,ఉద్యోగులు, ఉపాధ్యాయులు జిల్లా […]