ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా ప్రశంసా పత్రం అందుకున్న మాళోత్ ప్రసాద్
భద్రాద్రి కొత్తగూడెం ప్రగతి మైదానంలో జరిగిన 79వ స్వాతంత్ర వేడుకలలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి,జిల్లా కలెక్టర్,మరియు జిల్లా అటవీ శాఖ అధికారి చేతుల మీదుగా ఉత్తమ ఫారెస్ట్ ఉద్యోగిగా మాళోత్ ప్రసాద్ అవార్డు అందుకున్నారు.ఈ సందర్భంగా సర్వారం గ్రామ ఉద్యోగులు, స్థానిక ప్రజలు,యువకులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.