UPDATES  

NEWS

ప్రతిభ కనబరిచిన శ్రీ చైతన్య టెక్నో స్కూల్ విద్యార్థులు. అభినందించిన యాజమాన్యం.. ATEC అలయన్స్ ఆఫ్ టీచర్స్ అండ్ ఎంప్లాయిస్ క్లబ్ తరఫున నీటి శుద్ధి యంత్రం (సెడిమెంట్ ఫిల్టర్‌) వితరణ దళితుల ఆత్మగౌరవ సభ కరపత్రాన్ని మంత్రికి అందించిన ఎమ్మార్పీఎస్ నేతలు గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల అల్పోర్స్ జూనియర్ కళాశాల లో వందేమాతరం వేడుకలు రహదారిపై బైఠాయించిన మొక్కజొన్న రైతులు శ్రీచైతన్య స్కాలర్షిప్ టెస్టులో మొదటి బహుమతి పొందిన జి వర్షిని టీజేటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్ వనమా కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బట్టు మంజుల మంత్రి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన నెరువట్ల రాజయ్య

బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయుడు డా. బి ఆర్. అంబేద్కర్: హెచ్.ఎం, బి. నామా నాయక్

ఇల్లందు మండలంలోని చెన్నంగలగడ్డ ఆశ్రమ ఉన్నత పాఠశాలలో రాజ్యాంగ నిర్మాత, భారతరత్న అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు.పాఠశాల హెచ్ఎం బి.నామానాయక్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు,బలహీన వర్గాలు,మహిళల అభ్యున్నతికి కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థిని,విద్యార్థులు, పాల్గొన్నారు.

గిరిజన ఇంజనీరింగ్ శాఖ పాల్వంచ లో ఘనముగా 134 వ అంబేద్కర్ జయంతి వేడుకలు.

అంబేద్కర్ జయంతి వేడుకలను జ్యోతి ప్రజ్వలన తో పాటు కేక్ కట్ చేసి కార్యక్రమాన్నీ ప్రారంభించి ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ మధుకర్.ఈ యొక్క కార్యక్రమములో సహాయ ఇంజనీర్ శ్రీకాంత్ తో పాటు స్థానిక ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు.అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకోని విద్యార్థులు ఇప్పటి నుండి శ్రమిస్తే ఉన్నత పదవుల తో పాటు సమాజములో మంచి గౌరవము లభిస్తుందని సూచించారు.ఈ కార్యక్రములో పాల్గొన్న విద్యార్థులకు జనరల్ నాలెడ్జి పుస్తకాలు అందించినందుకు గాను పాఠశాల విద్యార్థులు మధుకర్ […]

మొక్కలు నాటి వనజీవి రామయ్యకు ఘన నివాళులు

పర్యావరణ పరిరక్షణ కొరకు తన వంతు బాధ్యతగా కృషి చేస్తూ వాక్ ఫర్ ట్రీస్ కాన్సెప్ట్ తో ప్రతిరోజు మొక్కలు నాటుతున్న చిరంజీవి మూడు విశ్వామిత్ర చౌహాన్ పద్మశ్రీ వనజీవి రామయ్య మృతికి సంతాపంగా లక్ష్మీ దేవి పల్లి లో గల అటవీ అభివృద్ధి సంస్థ కార్యాలయ ఆవరణంలో ప్రకృతి ప్రేమికులు పతాంజలి యోగ గురువు పట్టాభి రామారావు,హరినాథ్ ప్రకృతి వైద్యులు బండి విజయ్ గార్లతో కలిసి మామిడి మొక్కలు నాటి ఘన నివాళులు అర్పించారు.