గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన జోనల్ స్థాయి ఆటల పోటీలలో ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు ఖో ఖో లో జిల్లా స్థాయి క్రీడలకు ఎంపికయ్యారు. ఎ హెచ్ ఎస్ కరకగూడెం విద్యార్థులు చరణ్, నర్సింహ రావు,సాయి కుమార్, సాయి చరణ్ తమ ఆటతీరును ప్రదర్శించి సత్తా చాటారు. ఈ సందర్భంగా పాఠశాల హెచ్ ఎం మరియు సిబ్బంది అభినందనలు తెలిపారు.రాబోవు రోజుల్లో జిల్లా స్థాయి, రాష్ట్ర క్రీడలలో సత్తా చాటాలని ఆకాంక్షించారు.
Post Views: 39