UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 వసుంధర రైస్ మిల్లు వద్ద నీటి వరద

కోదాడ (తెలంగాణ వాణి)

అనంతగిరి మండలం బొజ్జగూడెం తండా గ్రామ పరిధిలోని శ్రీ వసుంధర రైస్ మిల్లు వద్ద గల జాతీయ రహదారిపై వరద నీళ్లు నిలిచి ఉండటంతో వాహనదారులకు రాకపోకలకు ప్రమాదంగా మారింది. దీనిపై అధికారులు స్పందించి నిలచిన వరద నీటిని తొలగించాలని స్థానిక ప్రజలు వాహనదారులు కోరారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest