UPDATES  

NEWS

ముస్లిం సోదరీమణులకు రంజాన్ తోఫా అందజేసిన టిఎన్ఆర్ ట్రస్ట్ ప్రపంచ కార్మిక వర్గానికి మార్గదర్శకుడు కారల్ మార్క్స్ : ఎమ్మెల్యే, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పాల్వంచలో ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్‌కు ప్రముఖుల హాజరు బడ్జెట్‌లో విద్యారంగానికి 30% నిధులు కేటాయించాలి: ఎమ్మెల్యే కూనంనేని సాంబశివ రావుకు AISF వినతి సర్వారాం గ్రామంలో ప్రజా పాలనలో భాగంగా శుభ్రత కార్యక్రమం: సర్పంచ్ భూక్యా సునీత రాంబాబు గొందిగూడెం పాఠశాలలో అభివృద్ధి పనులకు భూమిపూజ… మినీ ఆర్వో ప్లాంట్ ప్రారంభం ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక రాజాపురం పాఠశాలలో పారిశుధ్య కార్యక్రమాలు  ప్రగతి ప్రణాళికలో భాగంగా సర్పంచ్‌ల శిక్షణలో పాల్గొన్న సర్పంచ్ తాటి అనిత ప్రాథమిక పాఠశాల రాజాపురంలో అభివృద్ధి పనులు సంఘమే శరణ్యం.. సంఘమే శాశ్వతం

 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో ఆరోగ్య మహా సభలు

ప్రముఖ ప్రకృతి కవి, సినీ రచయిత జయరాజ్ నుండి ఆరోగ్య దీక్ష తీసుకున్న మొక్కల రాజశేఖర్.”ఆరోగ్య దీక్ష” 16 వ రోజున,ఆల్ మిక్స్డ్ జావా తాగుతున్నాట్లూ పేర్కొన్నార.ఈ నెల ఏప్రిల్ 23న భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో హెచ్ ఆర్ ఆక్యు పంక్షర్ ఎల్ వెంకన్న ఆధ్వర్యంలో ఆరోగ్య మహాసభలు జరుగుచున్నవి.ఈ కార్యక్రమంలో వివిధ రంగాల వైద్యులు,ప్రముఖులు పాల్గొంటున్నారు.వారిచ్చే ఆరోగ్య సందేశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రకృతి హరిత దీక్ష & గ్రీన్ మోటార్ వెహికిల్ గార్డెన్ వ్యవస్థాపకులు, సింగరేణియన్ మొక్కల రాజశేఖర్ అలియాస్ కె ఎన్ రాజశేఖర్ ఓ ప్రకటనలో కోరారు.

కె ఎన్ రాజశేఖర్ అన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest