సిరిసిల్ల జిల్లాలో మోగిన ‘రైలు కూత’… బస్వాపూర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్!
సిరిసిల్ల జిల్లాలో మోగిన ‘రైలు కూత’ బస్వాపూర్ వరకు విజయవంతంగా ట్రయల్ రన్! రాజన్న సిరిసిల్ల,ఆగస్టు 30,(తెలంగాణ వాణి ప్రతినిధి): కొత్తపల్లి-మనోహరాబాద్ నూతన రైల్వే లైన్ నిర్మాణ పనుల్లో భాగంగా, జిల్లా సరిహద్దులోని తంగళ్ళపల్లి మండలం బస్వాపూర్ రైల్వే స్టేషన్ వరకు నిర్వహించిన రైల్వే ట్రయల్ రన్ విజయవంతమైంది. తొలిసారిగా జిల్లా సరిహద్దు ప్రాంతంలోకి రైలు వచ్చి కూత పెట్టడంతో స్థానిక ప్రజలు, రైతులు ఆనందంలో మునిగిపోయారు. సిద్దిపేట మార్గం నుంచి బస్వాపూర్ స్టేషన్ వరకు రైల్వే […]