UPDATES  

విద్యార్థులకు షూల పంపిణీ

ధర్మారం (తెలంగాణ వాణి ప్రతినిధి): మండలంలోని పత్తిపాక ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు ప్రభుత్వం సరఫరా చేసిన షూలను గ్రామ సర్పంచ్ మందాల శ్రావణి-హరీష్ శనివారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకుని క్రమశిక్షణతో చదువుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు నూతి మల్లన్న, ఉపాధ్యాయులు గండ్రాతి శ్రీలత, నాగెల్లి సౌజన్య, ఉప సర్పంచ్ పూసాల మల్లేశం, వార్డు సభ్యులు ఎదుల్ల అంజయ్య, కాంపెల్లి కొమురయ్య, […]

అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపుపై అధికారులకు ఫిర్యాదు

ధర్మారం (తెలంగాణ వాణి) ప్రభుత్వ ఫారంబోకు భూములలో అక్రమ ఇంటి నెంబర్లు పొందుతున్నారనే నేపంతో బీ ఆర్ ఎస్ నేతలు శనివారం ధర్మారం మండల తహసిల్దార్ దురిశెట్టి శ్రీనివాస్, ఎంపీడీవో వేముల సుమలతకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆదేశాలనుసారం ధర్మారం గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ పోరంబోకు భూములలో జరుగుతున్న అక్రమ ఇంటి నెంబర్ల కేటాయింపు పై వి ఆర్ ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో అధికారులకు వినతి పత్రం […]