UPDATES  

సమ్మక్క సారక్క అమ్మవారిని దర్శించుకున్న ఎంపీడీవో జి.సుస్మితా

లక్ష్మీదేవి పల్లి గ్రామంలోని శ్రీశ్రీ సమ్మక్క సారక్క గద్దెలను దర్శించుకున్న ఎంపీడీవో గోపిశెట్టి.సుస్మితా మరియు కార్యాలయ సిబ్బంది. అమ్మవారి దర్శనానికి సంప్రదాయ మర్యాదలతో ఆహ్వానించిన గ్రామ మొదటి పౌరురాలు సర్పంచ్ తాటి అనిత. మండల ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో సుఖశాంతులతో ఉండాలని సమ్మక్క సారక్క అమ్మవారిని కోరుకున్నట్లు ఎంపీడీవో తెలిపారు.