గొర్రెల పెంపకం దారులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల

ధర్మారం (తెలంగాణ వాణి విలేఖరి) పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం పెరుకుపల్లి గ్రామంలో ఇటీవల విశాహారం తిని 62 గొర్రెలు మరణించిన విషయం విధితమే. బుధవారం మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ బిఆర్ఎస్ పార్టీ నాయకులతో కలిసి మండలంలోని పెరికపల్లి గొర్రెల పెంపకం దారులను పరామర్శించి సంఘటన గురించి పూర్తి వివరాలు తెలుసుకున్నారు. 62 గొర్రెలు మరణించగా మండల పశు వైద్యాధికారి వచ్చి చూసి ఎలాంటి మందులు అడిగిన ఇవ్వకుండా లేవని వెళ్లిపోయారని పెంపకం దారులు ఆవేదన […]