UPDATES  

NEWS

గిరిజన సంక్షేమ శాఖ ఏడీ సర్వేశ్వర రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన ఐటిడిఎ గిరిజన సంక్షేమ శాఖ ఉమ్మడి జిల్లాల ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ టీ.మధుకర్. జనవాసులకు దూరంగా వైన్ షాపు నిర్వహించాలి మున్సిపల్ కార్యాలయంలో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీలు మహాత్మ జ్యోతిరావు పూలే కు 135వ ఘన నివాళి కాపర్ వైర్ దొంగల పట్టివేత కోర్టుకు అప్పగింత ఘనంగా భారత రాజ్యాంగ దినోత్సవ వేడుకలు బొమ్మరెడ్డిపల్లి లో టీబి ఛాంపియన్ అవగాహన కార్యక్రమం మంత్రులను మర్యాదపూర్వకంగా కలిసిన పెరిక కుల రాష్ట్ర నాయకులు బొమ్మరెడ్డి పల్లిలో ఉచిత ఆరోగ్య శిబిరం అనుమతులు లేని ఆసుపత్రులపై ఆగ్రహం వ్యక్తం చేసిన డిఎంహెచ్ఓ

సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం

రేపు వెల్నెస్ హాస్పిటల్ ప్రారంభం నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) జిల్లా ప్రజలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి రానుంది. రేపు జిల్లా కేంద్రంలోని ఖలీల్వాడిలో వెల్నెస్ హాస్పిటల్స్ 7 బ్రాంచ్ ప్రారంభం అవుతుంది. నిజామాబాద్ చుట్టుపక్కల పరిసర ప్రాంతాల ప్రజలు అత్యవసర ఎమర్జెన్సీ వైద్య అవసరాల కొరకు హైదరాబాద్ వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా జిల్లా కేంద్రంలోనే పూర్తిస్థాయి వైద్యం అత్యాధునిక వైద్య పరికరాలతో, అనుభవజ్ఞులైన వైద్యులతో సామాన్య ప్రజలకు కు అందుబాటులో వస్తున్నందుకు జిల్లా ప్రజలు హర్షం […]