UPDATES  

NEWS

రోడ్డెక్కిన అన్నదాతలు వైన్స్ సిట్టింగ్ రూమ్ లో వ్యక్తి మృతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో అగ్నిప్రమాదం… సరైన రోడ్డు సౌకర్యం లేకా వర్ష కాలం వస్తే రైతులకు కష్టాలే… ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి: గిరిజన సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు,ఎంపీ నాయక్ ఉపాధి హామీ కూలీల ప్రాణం తీసుకున్న అతివేగం లక్ష్మీదేవి పల్లి మండలంలో వడదెబ్బకు వ్యవసాయ కూలీ మహిళా మృతి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు పసునూరి నరహరి లొంగుబాటు గిరిజనాభివృద్ధి పనులు నాణ్యతతో సకాలంలో పూర్తి చేస్తాం : ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుకర్ 10 లక్షలు లంచం డిమాండ్ చేసిన అటవీశాఖ అధికారులు

బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలి: హెచ్ ఎం. రామకోటమ్మ

ప్రభుత్వ ప్రతిష్టాత్మకంగా చేపట్టినా బడిబాట కార్యక్రమం ఎంపిపిఎస్ సర్వారం పాఠశాలలో నిర్వహించారు.ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య‌ అందుతుందని తెలిపారు. బడి ఈడు పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని ఈ సంద‌ర్భంగా ఉపాధ్యాయులు కోరారు.ఈ కార్యక్రమములో పంచాయితీ కార్యదర్శి సతీష్,పాఠశాల హెచ్ ఎం.రామ కోటమ్మ,ఉపాధ్యాయులు,మంగీ లాల్,బిక్కు,ఆప్ స్కూల్ చైర్మన్ అరుణ,అంగన్‌వాడీ టీచర్ రుక్మిణి,డ్వాక్రా మహిళలు కోటమ్మ,హరిత లక్ష్మి,సరోజ,భుల్లి,బాజు,గ్రామస్థులు లాలు, యాంకా తదితరులు పాల్గొన్నారు.

పోలీసుల అదుపులో పది మంది మావోయిస్టు అగ్రనాయకులు

ప్రాణ హాని తలపెట్టకుండా కోర్టులో హాజరు పర్చాలి తెలంగాణ పౌరహక్కుల సంఘం హైదరాబాద్ జూన్ 06 (తెలంగాణ వాణి స్టేట్ కోఆర్డినేటర్) చత్తీస్ ఘఢ్ పోలీసుల అదుపులో మావోయిస్ట్ నాయకులు ఉన్నారంటూ వారికి ప్రాణ హాని తలపెట్టే ప్రమాదం వుందని, వారందరినీ కోర్టులో హాజరుపర్చి రాజ్యాంగ ప్రజాస్వామ్య విలువలు కాపాడలంటూ తెలంగాణ పౌర హక్కుల సంఘం అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, ప్రధాన కార్యదర్శి ఎన్. నారాయణ రావు ఒక ప్రకటన విడుదల చేశారు. పోలీసులు అరెస్టు చేసిన […]