UPDATES  

NEWS

కేంద్ర హోంశాఖ మంత్రి పర్యటన సక్సెస్ కు సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు సామాన్యులకు అందుబాటులో కార్పొరేట్ వైద్యం కొత్తగూడెం హెడ్ పోస్ట్ ఆఫీస్ నందు ఆధార్ సేవా కేంద్రం ప్రారంభం చుంచుపల్లి మండల అధ్యక్షుడు బలగం శ్రీధర్ అధ్యక్షతన యోగ దినోత్సవం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్ బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్ట్…. శంషాబాద్ అదుపులోకి తీసుకున్న పోలీసులు…. వేములవాడ పట్టణంలో సెక్షన్ 144 అమలు వారాహి మాతకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆది దంపతులు వేములవాడలో మొదలైన రోడ్డు విస్తరణ పనులు ASI లుగా పదోన్నతి పొందిన సిబ్బందిని అభినందించిన పోలీస్ కమిషనర్

పిడుగుపాటుకు పాడి గేదె మృతి

హుస్నాబాద్ తోటపల్లి (తెలంగాణ వాణి స్పాట్ న్యూస్)   సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం తోటపల్లి గ్రామంలో బంక మల్లవ్వ వ్యవసాయ పొలం వద్ద బుధవారం ఉదయం ఆరు గంటలకు”పిడుగు”పడి పాలిచ్చే గేదె అక్కడికక్కడే మృతి చెందింది. కాగ రోజు ఐదు లీటర్లు పాలిచ్చి కుటుంబాన్ని ఆదుకునే గేదె మృతి చెందడంతో దాదాపు 70 వేల రూపాయలు నష్టం జరిగిందని దానితోపాటు జీవనోపాధి కోల్పోయామని ఆ కుటుంబం కన్నీళ్ల పర్వంతమయ్యారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే ఆదుకోవాలని వేడుకుంటున్నారు.