లక్ష్మీదేవిపల్లిమండలం హమాలికాలనీ గ్రామపంచాయతీలో నూతనంగా ఏర్పాటు చేసిన కరెంటు పోల్స్పై వీధి దీపాలను అమర్చే పనులు కొనసాగుతున్నాయని సర్పంచ్ గుగులోత్ ప్రేమిందర్ నాయక్ తెలిపారు.గ్రామంలోని అన్ని వీధుల్లో పూర్తి స్థాయిలో వెలుగును నింపేలా వీధిలైట్లు ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ తాళ్లపల్లి రాజు,వార్డు సభ్యులు మరియు పంచాయతీ సెక్రటరీ పాల్గొన్నారు.గ్రామ అభివృద్ధికి అవసరమైన మౌలిక సదుపాయాలను దశలవారీగా కల్పిస్తామని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.
Post Views: 5