బుధవారం అశోక్ నగర్ కాలనీ మసీదు వద్ద నిర్వహించిన ఇఫ్తార్ విందులో జర్పుల మురళీ నాయక్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మసీదు పెద్దలు, అశోక్ నగర్ కాలనీ 1వ వార్డ్ సభ్యులు పాల్గొన్నారు.ప్రతి సమస్య పరిష్కారానికి ముందుండే ప్రజల మనిషిగా పేరుగాంచిన జర్పుల మురళి, ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా సమాజంలో అందరూ సోదరభావంతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
Post Views: 5