UPDATES  

NEWS

ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ కోర్టు సంచలన తీర్పు.. ఉరి శిక్ష ఖరారు

హైదరాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ప్రణయ్ హత్య కేసులో నల్గొండ ఎస్సీ, ఎస్టీ కోర్టు తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ఏ1గా ఉన్న అమృత తండ్రి మారుతీరావు చనిపోవటంతో ఏ2గా ఉన్న సుభాష్ శర్మకు ఉరి శిక్ష విధించింది కోర్టు. మొత్తం ఎనిమిది మందిని దోషులుగా నిర్థారించిన కోర్టు సుభాష్ శర్మకు మరణ శిక్ష, మిగతా ఆరుగురికి జీవిత ఖైదు విధించింది. మొత్తం 78 మంది సాక్షులను విచారించిన న్యాయస్థానం అమృతను […]

భారతీయ విద్యానికేతన్ స్కూల్ మోస్ర పూర్వ విద్యార్థుల అపూర్వ సమ్మేళనం

నిజామాబాద్ (తెలంగాణ వాణి) చిన్ననాడు ఆడిపాడుతూ చదువుకున్న చిన్నప్పటి స్మృతులను గుర్తుచేసుకుంటూ చదువులమ్మ ఒడిలో సందడి చేశారు. మోస్రా భారతీయ విద్యానికేతన్ హైస్కూల్ 1996-97 బ్యాచ్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని అపూర్వంగా జరుపుకున్నారు. చదువులు నేర్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. శాలువా, పూల దండలు వేసి, మెమెంటో అందజేసి గురువులు రంగారావు అనసూయ, శివసచరణ్, హరిచర్సన్, వెంకటేష్, సంజీవ్, గోపాల్, నాగభూషణం, సాయిలు, విజేందర్, స్వరూప, పాదాలకు నమస్కరించారు. ఉదయం నుంచి డిఆర్ఆర్ ఫంక్షనల్ లో […]

విద్యతో పాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలి : డిఈఓ అశోక్

ఆకట్టుకున్న విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు కన్నుల పండుగగా సెయింట్ జేవియర్ 42వ వార్షికోత్సవం నిజామాబాద్ (తెలంగాణ వాణి) విద్యార్థులు విద్యతోపాటు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి పార్షి అశోక్ తెలిపారు జిల్లా కేంద్రంలోని వర్ని రోడ్డులో గల సెయింట్ జేవియర్ పాఠశాల 42వ వార్షికోత్సవం కన్నుల పండుగగా శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్, మండల విద్యాశాఖ అధికారి సాయిరెడ్డి రెడ్డి,లు హాజరయ్యారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన […]

గాయని మధుప్రియచే రజనీ ఫెర్టిలిటీ సెంటర్ లో లక్కీడ్రా

మగాడి విజయం వెనుక స్త్రీ, స్త్రీ శక్తి వెనుక పురుషుడు ఉండాల్సిందే : గాయని మధు ప్రియ కరీంనగర్ మార్చి 08 (తెలంగాణ వాణి) ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉన్నట్లే, ప్రతి మహిళ శక్తి వెనుక పురుషుడి హస్తం తప్పనిసరి అని ప్రముఖ గాయని మధు ప్రియ అన్నారు. శనివారం స్థానిక రెనీ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రిలో రజని సంతాన సాఫల్య కేంద్రం ఏర్పాటు చేసిన ఒక ప్రత్యేక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై […]

క్యాన్సర్ ప్రాణంతక వ్యాధి కాదు

మొదటి దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చు సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సోమ శ్రీకాంత్ నిజామాబాద్ (తెలంగాణ వాణి ప్రతినిధి) క్యాన్సర్ ప్రాణాంతకమైన వ్యాధి కాదని దానిని మొదటి దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని చివరి దశలో గనుక గుర్తించినట్లయితే సర్జరీల ద్వారా నయం చేయవచ్చని యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ ఆంకాలజిస్ట్ సర్జికల్ డాక్టర్ సోమ శ్రీకాంత్ అన్నారు శుక్రవారం జిల్లా కేంద్రంలోని యశోద హాస్పిటల్స్ అనుబంధ సంస్థ లో విలేకరుల […]

రాజీ మార్గమే రాజా మార్గం : జిల్లా జడ్జి సునీత కుంచాల

శాశ్వత పరిష్కారం లోక్ అదాలత్ ధ్యేయం  జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి  నిజామాబాద్ (తెలంగాణ వాణి) ఈ నెల 8వ తేదీన జరిగే జాతీయ లోక్ అదాలత్ ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి సునీత కుంచాల పిలుపునిచ్చారు. న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. వివిధ కోర్టులలో దీర్ఘకాలికంగా కొనసాగుతున్న అపరిష్కృత కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ ను […]

అగ్ని ప్రమాద బాధిత కుటుంబానికి దొండపాటి వాసు చేయూత

ఖమ్మం బ్యూరో (తెలంగాణ వాణి) వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం సాయిరాం తాండలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సర్వసం కోల్పోయి నిరాశ్రులైయిన గూగులోత్ వీరు కుటుంబాన్ని ఆదివారం కాంగ్రెస్ పార్టీ జిల్లా నాయకులు దొండపాటి శ్రీనివాస్ (వాసు) పరామర్శించారు. వీరు కుటుంబానికి వాసు బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలతో పాటుగా నగదును అందించారు. బాధిత కుటుంబానికి ఎమ్మెల్యే రాందాస్ నాయక్, కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు […]

సీనియర్ కాంగ్రెస్ నాయకులు ఎంఏ రజాక్ కు మాతృ వియోగం

కొత్తగూడెం (తెలంగాణ వాణి) సీనియర్ రాజకీయ నాయకులు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్, కొత్తగూడెం పట్టణ మాజీ కాంగ్రెస్ అధ్యక్షులు, ఎంఏ రజాక్ గారి మాతృమూర్తి హజిరా బేగం గారు నేడు మార్చి 02 వ తేదీ ఆదివారం స్వర్గస్తులయ్యారు…

తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు

మీనాక్షి నటరాజన్ మార్క్ రాజకీయం షురూ  తీన్మార్ మల్లన్నపై సస్పెన్షన్ వేటు హైదరాబాద్ (తెలంగాణ వాణి) ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ద్వారా నాయకులకు ఎంతటి బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారైన సరే బౌండరి లైన్ దాటితే చర్యలు తప్పావంటు తెలంగాణ కాంగ్రెస్ నూతన ఇంచార్జి మీనాక్షి నటరాజన్ స్ట్రయిట్ వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జరుగుతుంది. తీన్మార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ పై కాంగ్రెస్ పార్టీ అధిష్టానం క్రమశిక్షణ చర్యలు […]

భారత దేశం కళలకు పుట్టినిల్లు

విదేశాలలో ఉద్యోగాలు సాధించిన విద్యార్థులు భారత దేశ కీర్తి ప్రతిష్ఠలు పెంచేలా చూడాలి అర్బన్ ఎమ్మెల్యే దన్ పాల్ సూర్యనారాయణ నిజామాబాద్ (తెలంగాణ వాణి)   భారత దేశం కళలకు పుట్టినిల్లని ఫ్యాషన్ డిజైనింగ్ అంటే పెద్ద పెద్ద నగరాలకు పరిమితం అనే అపోహ ఉండేదని ఇన్ఫినిటీ తో ఇందూరుకు తీసుకువచ్చిన యాజమాన్యానికి అభినందనలు తెలుపుతున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ అన్నారు. శుక్రవారం నగరంలోని లక్ష్మీ కళ్యాణ మండపంలో ఇన్ఫినీటి హోటల్ మేనేజ్మెంట్ కళాశాల […]